MSMEs
-
#India
Chidambaram : ఎనిమిదేళ్ల ఆలస్యం ఎందుకు? ..కేంద్రం జీఎస్టీ రేట్లు తగ్గింపు పై చిదంబరం స్పందన..
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సరికొత్త మార్గాన్ని చూపిస్తున్నప్పటికీ, దీని అవసరం 2017లోనే ఉన్నది. అప్పటినుంచి జీఎస్టీ డిజైన్, రేట్లు ప్రజా ప్రయోజనానికి విరుద్ధంగా ఉన్నాయని మేము అనేకసార్లు హెచ్చరించాం.
Published Date - 12:22 PM, Thu - 4 September 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
సచివాలయం నుంచి వర్చువల్గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు.
Published Date - 04:04 PM, Mon - 9 June 25 -
#India
PM Modi:`మోడీ` ఆత్మనిర్భర భారత్ కు తోడుగా `ఉద్యమి భారత్`
`ఉద్యమి భారత్' కార్యక్రమంలో ఎంఎస్ఎంఇల కోసం రూ. 6,062.45 కోట్ల 'రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఇ పనితీరు' (ర్యాంప్) పథకాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 05:40 PM, Thu - 30 June 22