MPTC Member
-
#Telangana
Telangana: కారు గుర్తుకు ఓటు వేసేందుకు దేవుడి మీద ప్రమాణాలు
ఓటర్లకు డబ్బు పంపిణీ చేసినందుకు బిఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్లో ఎంపిటిసి సభ్యుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ హేమలతారెడ్డి డబ్బు పంచుతూ బీఆర్ఎస్కు ఓటేస్తామని ఓటర్లతో దేవునిపై ప్రమాణం చేయించారు.
Date : 29-11-2023 - 6:24 IST