Mothkur
-
#Telangana
గుండెపోటుతో తండ్రి మృతి.. కన్నీళ్లతో పరీక్షకు కొడుకు..!
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రి మరణించిన పుట్టెడు దుఃఖంలోనూ తన భవిష్యత్తు కోసం తండ్రి కన్న కలలను నెరవేర్చేందుకు ఒక కుమారుడు పరీక్షా హాలుకు వెళ్లిన ఘటన స్థానికులను కలచివేసింది. మోత్కూరుకు చెందిన ఉపాధ్యాయుడు కూరెళ్ల ఎల్లయ్య (48) శుక్రవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మొదటి రోజే ఈ విపత్తు ఎదురైనా.. కుమారుడు హర్షవర్ధన్ కన్నీళ్లను దిగమింగుకుని పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళితే.. గుండాల మండలం […]
Date : 14-03-2026 - 2:43 IST -
#Speed News
Road Accident: కాబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి
పెళ్ళికి ముస్తాబవుతున్న వరుడికి యమపాశం ఎదురైంది. రోడ్డు ప్రమాదంలో వరుడిని బలి తీసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Date : 11-02-2024 - 4:53 IST