Most Wanted Don
-
#Trending
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోనే ఉన్నాడా? ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా?
జమ్మూ-కశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22న ఉగ్రవాదులు 26 మంది నిరపరాధులను దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెనుక మాస్టర్మైండ్గా సైఫుల్లా కసూరీ పేరు వెలుగులోకి వచ్చింది. భద్రతా సంస్థల సమాచారం ప్రకారం.. సైఫుల్లా కసూరీ లష్కర్-ఎ-తొయిబా సరిగనా, 26/11 ముంబై దాడుల మాస్టర్మైండ్ హాఫిజ్ సయీద్ సూచనలతో ఈ దాడిని నిర్వహించాడు.
Published Date - 04:22 PM, Fri - 25 April 25