Moinabad Drug Case
-
#Andhra Pradesh
ఎంపీ పుట్టా మహేశ్పై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారం తెలుగుదేశం పార్టీలో పెను తుపాను సృష్టిస్తోంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు ఈ అంశంపై స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పుట్టా మహేశ్ కు ఎంపీ టికెట్ […]
Date : 18-03-2026 - 10:57 IST -
#Telangana
Drugs Case : మొయినాబాద్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు !!
ముఖ్యంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ పైన కేసు నమోదు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆయనకు కూడా డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు అధికారులు ధ్రువీకరించడంతో, ఈ కేసుపై మరింత లోతుగా విచారణ జరిపేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు
Date : 16-03-2026 - 4:30 IST