Mobile Tariff Hike
-
#Business
Free Internet: మొబైల్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికి ఉచితంగా డేటా..?
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రతి పౌరుడికి ఉచిత ఇంటర్నెట్ (Free Internet) హక్కును కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Date : 23-07-2024 - 8:52 IST -
#Business
Tariff Hikes: మొబైల్ టారిఫ్ల పెంపు.. వినియోగదారులపై ఏటా రూ. 47, 500 కోట్ల అదనపు భారం..!
Tariff Hikes: దేశంలోని మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు (Tariff Hikes) ప్రకటించాయి. ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్ను పెంచడం ద్వారా కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఈ పెంపు తర్వాత వినియోగదారులపై మొబైల్ టారిఫ్పై భారం పెరగనుంది. ET నివేదిక ప్రకారం.. ఈ టారిఫ్ పెంపు తర్వాత వినియోగదారులపై ఏటా రూ.47,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉంది. దేశంలోని కస్టమర్లకు 5జీ […]
Date : 29-06-2024 - 3:00 IST -
#Business
Reliance Jio : కస్టమర్లకు షాక్ ఇచ్చిన JIO
ప్రస్తుతం ఉన్న కనిష్ట నెలవారి ప్రీపెయిడ్ ప్లాన్ ను రూ.155 నుంచి రూ.189కి పెంచింది. ప్లాన్ ను బట్టి ఈ పెంపు కనిష్టంగా రూ. 34 నుంచి గరిష్టంగా రూ.600 వరకు పెంచింది
Date : 27-06-2024 - 10:20 IST