Mobile Games
-
#India
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Date : 03-01-2025 - 11:19 IST -
#Sports
Candy Crush: 3 గంటల్లోనే 35 లక్షల డౌన్లోడ్ లు.. ఎంఎస్ ధోనీ అంటే అంతే మరీ..!
ధోనీ తన సీట్లో కూర్చొని ట్యాబ్లో క్యాండీ క్రష్ (Candy Crush) గేమ్ ఆడుతున్నాడు. ట్రేను చూసిన ధోనీ చిరునవ్వుతో ఒక్క చాక్లెట్ తీసుకొని చాలు అన్నట్లు ఎయిర్ హోస్టెస్కు సైగ చేశాడు.
Date : 27-06-2023 - 12:04 IST