Minster Parthasarathi
-
#Andhra Pradesh
Pensions Distribution: అయితే పింఛన్ల పంపిణీ పూర్తిగా సెక్రటేరియట్ సిబ్బందిదే..!
ఈరోజు జరిగిన తొలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జులై 1 నుంచి లబ్ధిదారులకు పెరిగిన పింఛన్లు (4000 రూపాయలు), 3000 రూపాయల బకాయిలు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Published Date - 07:21 PM, Mon - 24 June 24