Ministers Kandula Durgesh
-
#Andhra Pradesh
ఏపీ మంత్రులకు బెదిరింపు లేఖలు..ఎవరి పని ఇది ?
మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్, సత్యకుమార్ యాదవ్, మరియు కొల్లు రవీంద్రలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి ప్రాణహాని తలపెడుతూ లేఖలు అందాయి. సాధారణంగా మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలైన ఏజెన్సీ సెంటర్లలో ఇలాంటివి సహజం
Date : 11-02-2026 - 1:45 IST