Minister Nimmala Rama Naidu
-
#Andhra Pradesh
Nimmala Rama Naidu : కాళ్లు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Published Date - 10:43 AM, Mon - 1 July 24