Minister Bhatti Vikramarka
-
#Telangana
Telangana Power Sector: విద్యుత్ రంగంలో బీసీ ఉద్యోగులకు పదోన్నతులపై కృషి: ఉప ముఖ్యమంత్రి భట్టి
రాష్ట్రంలోని వివిధ విద్యుత్తు సంస్థల్లో పెండింగ్లో ఉన్న బీసీ ఉద్యోగులకు పదోన్నతి కల్పించే అంశాన్ని పరిశీలిస్తామని విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సభ్యులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు హామీ ఇచ్చారు.
Published Date - 10:18 PM, Wed - 13 December 23