Minister Anam Ramanarayana Reddy
-
#Andhra Pradesh
Mahanadu: నెల్లూరులో టీడీపీ మహానాడు.. వేదిక ఖరారు!
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వార్షిక మహానాడుకు వేదిక, తేదీలు ఖరారయ్యాయి. ఈ ఏడాది మహానాడును శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. మే 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. పార్టీ చరిత్రలో నెల్లూరు జిల్లాలో మహానాడు నిర్వహించడం ఇదే ప్రథమం. మహానాడు వేదికగా నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలంలో ఉన్న ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (IKSEZ) ప్రాంగణాన్ని ఎంపిక చేశారు. ఈ […]
Date : 05-05-2026 - 10:23 IST -
#Andhra Pradesh
Tirumala: తిరుమల గోశాలలో గోవులు మరణించాయా..? వైసీపీ ఆరోపణలకు స్ట్రాంగ్ రియాక్షన్
టీటీడీ గోశాలలో ఆవులు మరణించాయంటూ వైసీపీ ఆరోపణలను మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఖండించారు.
Date : 11-04-2025 - 8:57 IST -
#Andhra Pradesh
Maha Shivratri : శ్రీకాళహస్తీశ్వరునికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి అనం
ప్రభుత్వం తరఫున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భక్తుల మనోభావాలను కాపాడటానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Date : 26-02-2025 - 11:03 IST