Military Hospital In Wellington.
-
#India
Sole Survivor:ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం నుండి బయటపడిన ఏకైక వ్యక్తి ఈయనే…!
తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఆయన భార్యతో పాటు మరో 11 మంది చనిపోయారు.
Published Date - 10:35 PM, Wed - 8 December 21