Midday Meal
-
#Speed News
Food Poison: మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన 100 మంది విద్యార్థులు
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలోని ఓ పాఠశాలలో గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి తెలిపారు.
Date : 09-08-2024 - 9:49 IST -
#South
Dead Lizard: మధ్యాహ్న భోజనంలో బల్లి… 80 మంది విద్యార్థులకు అస్వస్థత
కర్ణాటకలోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన 80 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైయ్యారు. హవేరి జిల్లా రాణిబెన్నూరు సమీపంలోని వెంకటాపుర తండా లోని ప్రాథమిక పాఠశాలలో సాంబర్ లో బల్లి పండింది.
Date : 27-12-2021 - 8:40 IST