Mid Day Meals
-
#India
కర్ణాటకలో పురుగులు పట్టిన బియ్యంతో విద్యార్థులకు భోజనం!
Mid Day Meal : కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేసిన బియ్యంలో పురుగులు కనిపించడం తీవ్ర సంచలనం సృష్టించింది. బిసరల్లి, ముద్దెనహళ్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని బియ్యం సరఫరా కావడంతో.. 2.8 లక్షల మందికి పైగా విద్యార్థుల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. నాసిరకం సరుకులను ప్రైవేట్ కాంట్రాక్టర్లు సరఫరా చేసి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి, తక్షణమే ఆహార ధాన్యాలను తనిఖీ చేయాలని తల్లిదండ్రులు […]
Date : 15-12-2025 - 5:10 IST -
#India
Died From Mid Day Meal: ఉత్తరప్రదేశ్లో విషాదం.. ఫుడ్ పాయిజన్తో విద్యార్థిని మృతి, మరొకరి పరిస్థితి విషమం
ఆహారం తిన్న తర్వాత బాలికలకు కడుపు నొప్పి మొదలైంది. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాల సిబ్బంది కడుపునొప్పికి మందు ఇచ్చారు. మందు తాగిన వెంటనే విద్యార్థినులు వాంతులు చేసుకున్నారు.
Date : 08-12-2024 - 10:43 IST -
#Speed News
NIZAMABAD: పుడ్ ఫాయిజన్ తో 16 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
NIZAMABAD: నిజామాబాద్ జిల్లాలోని బోర్గావ్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో నిన్న మధ్యాహ్నం భోజనం చేసిన 16 మంది విద్యార్థులు కడుపునొప్పితో బాధపడ్డారు. నలుగురిలో వాంతులు చేసుకున్న విద్యార్థినులను తొలుత సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తరలించి అనంతరం నిజామాబాద్లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి (జీజీహెచ్) తరలించారు. చికిత్స తర్వాత, 12 మంది విద్యార్థులు కోలుకున్నారు. నలుగురు విద్యార్థులు మాత్రం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నలుగురిని ఇవాళ డిశ్చార్జి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. […]
Date : 08-12-2023 - 12:47 IST -
#Telangana
Telangana : తెలంగాణలో మిడ్డే మీల్స్ కార్మికుల ఆందోళన.. నేడు “ఛలో హైదరాబాద్”కు పిలుపు
పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ 5మిడ్డే మీల్స్ కార్మికులు ఆందోళన
Date : 13-07-2023 - 8:05 IST