Medical Aid
-
#Andhra Pradesh
Nimmala Rama Naidu : ఏపీ రైతులకు నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది
Nimmala Rama Naidu : రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని నచ్చిన మిల్లర్లకు అమ్ముకునే అవకాశం పొందడమే కాకుండా, 24 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బు జమ అవుతున్నారని మంత్రి రామానాయుడు అన్నారు. జగన్ ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన రూ.1674 కోట్ల ధాన్యం కొనుగోలు బకాయిలను పరిష్కరించలేకపోయిందని, అయితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని చెల్లించినట్లు మంత్రి తెలిపారు.
Published Date - 11:56 AM, Wed - 11 December 24