Maoist Surrender
-
#India
మావోయిస్టులకు తీరని విషాదాన్ని మిగిల్చిన 2025
ఏడాది కాలంలోనే దాదాపు 200 మందికి పైగా మావోయిస్టులను మట్టుబెట్టడం విశేషం. ముఖ్యంగా మాడ్వీ హిడ్మా వంటి అత్యంత కీలకమైన గెరిల్లా నేతలు ఎన్కౌంటర్లలో మరణించడం మావోయిస్టు పార్టీని నాయకత్వ లేమితో కుంగదీసింది.
Date : 26-12-2025 - 11:41 IST -
#Speed News
Maoist Sensational Letter: జనవరి 1న అందరం లొంగిపోతాం – మావోయిస్టు పార్టీ
Maoist Sensational Letter: జనవరి 1వ తేదీన తామంతా తమ ఆయుధాలను వదిలివేసి లొంగిపోతున్నట్లుగా ఎంసీసీ (మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖను విడుదల చేశారు
Date : 28-11-2025 - 11:43 IST -
#India
Maoist Leader : మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ.. జేజెఎంపీ కీలక నేత లొంగుబాటు
Maoist Leader : నిషేధిత మావోయిస్టు సంస్థ జ్హార్ఖండ్ జన్ముక్తి పరిషత్ (JJMP) కు చెందిన సీనియర్ కమాండర్ లవలేశ్ గంజూ మంగళవారం లతేహార్ పోలీసులు ముందు లొంగిపోయారు.
Date : 15-07-2025 - 5:45 IST -
#Telangana
Maoists : లొంగిపోయిన 86 మంది మావోయిస్టులు
మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు.
Date : 05-04-2025 - 4:10 IST