Manoj Sinha
-
#India
Jammu Kashmir : ఉగ్రకుట్ర భగ్నం.. సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
Jammu Kashmir : జమ్మూకశ్మీర్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని భారత సైన్యం మరోసారి సమర్థవంతంగా తిప్పికొట్టింది. గురువారం (ఆగస్టు 28) బందిపొరా జిల్లా గురెజ్ సెక్టార్లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
Published Date - 10:52 AM, Thu - 28 August 25 -
#India
Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్కి ప్రభుత్వ గౌరవం
Pahalgam : జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది.
Published Date - 05:58 PM, Sat - 14 June 25 -
#India
Jammu and Kashmir : ఉగ్రసంస్థలతో లింకులు: ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఈ ముగ్గురిలో మాలిక్ ఇష్ఫాక్ నసీర్ అనే పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు, వసీం అహ్మద్ ఖాన్ అనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసే వ్యక్తి ఉన్నారు. వీరిపై ఉగ్రవాద సంస్థలకు సహకరించడం, ఆయుధాల రవాణా, ఉగ్ర కార్యకలాపాల్లో నేరుగా పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
Published Date - 03:52 PM, Tue - 3 June 25 -
#India
Kashmir Statehood : జమ్మూకశ్మీర్కు ‘రాష్ట్ర హోదా’పై లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం
ఈవిషయంలో కశ్మీర్ మంత్రి మండలి చేసిన తీర్మానానికి మనోజ్ సిన్హా(Kashmir Statehood) మద్దతు ప్రకటించారు.
Published Date - 03:43 PM, Sat - 19 October 24 -
#Speed News
Reasi Terror Attack: ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా
రియాసి ఉగ్రదాడిలో మరణించిన యాత్రికుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను సోమవారం ఆమోదించింది.రియాసి ఉగ్రవాద దాడిలో అమరులైన యాత్రికుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ఎల్జి మనోజ్ సిన్హా ట్విట్టర్లో ప్రకటించారు
Published Date - 12:43 PM, Mon - 10 June 24 -
#India
Vaishno Devi: వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట 12 మంది మృతి
జమ్మూ కశ్మీర్ లోని మాతా వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. కొత్త సంవత్సరం కావడంతో వైష్ణోదేవిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
Published Date - 08:58 AM, Sat - 1 January 22