Madhya Pradesh Earthquake
-
#Speed News
Earthquake: గ్వాలియర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతగా నమోదు..!
గతంలో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూకంపం (Earthquake) వచ్చిన తర్వాత శుక్రవారం మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో కూడా భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
Published Date - 02:45 PM, Fri - 24 March 23