M Raghunadha Reddy
-
#Andhra Pradesh
Rajya Sabha Elections: రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు వైసీపీ అభ్యర్థులు
దేశంలో ఎన్నికల హడావుడి ఊపందుకుంది. లోకసభ ఎన్నికలతో పాటు రాజ్యసభ హీట్ మొదలైంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో కొందరు నేతలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో
Published Date - 08:32 AM, Wed - 21 February 24