Loudspeakers
-
#South
Karnataka: కర్నాటకలో ఈసారి లౌడ్ స్పీకర్ల రగడ..!
కర్నాటక రాష్ట్రంలో కొద్ది రోజులుగా హిజాబ్ వివాదం రచ్చ లేపిన సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కర్నాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో హిజాబ్ వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే ఇప్పుడు కన్నడ రాష్ట్రంలో మరో వివాదం పుట్టుకొచ్చింది. ఈ ఈ క్రమంలో తాజాగా కర్నాటకలో లౌడ్ స్పీకర్ల వివాదం తెరపైకి వచ్చింది. దీంతో ముస్లిం ప్రార్థనాలయాలైన మసీదులపై ఉన్న మైకులను తొలగించాలన్న వాదన తెరపైకి రాగా, ప్రస్తుతం ఈ డిమాండ్ను మితవాదులు బలంగా వినిపిస్తున్నారు. […]
Published Date - 01:44 PM, Tue - 5 April 22