Local Response
-
#India
Massive Accident : ఛత్తీస్గఢ్ ఘోర రోడ్డు ప్రమాదం.. 8మంది మృతి
Massive Accident : ఛత్తీస్గఢ్లోని బలరాంపూర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దురదృష్టకరంగా ఎనిమిది మంది మృతి చెందారు. శనివారం అర్థరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటనలో, స్కార్పియో అదుపు తప్పి లోతైన చెరువులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఉన్న డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి, కానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అతనితో పాటు, స్కార్పియోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది మరణించారు, ఇందులో ఒక మహిళా ఉపాధ్యాయురాలు కూడా ఉంది.
Published Date - 10:52 AM, Sun - 3 November 24