Lightning Deaths
-
#Viral
India Lightning Deaths: భారత్లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి
భారత్లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి. మధ్యప్రదేశ్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయని పరిశోధకులు గుర్తించారు. దీని తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పిడుగుపాటుకు అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
Published Date - 08:15 AM, Fri - 16 August 24