Land Survey
-
#Telangana
Bhu Bharati : భూభారతి అమలుకై రాష్ట్ర ప్రభుత్వ కసరత్తు, నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి
Bhu Bharati : భూ భారతి చట్టం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించింది. మానవ వనరులు, నిధుల కొరత కారణంగా కొన్ని అంశాలను దశల వారీగా అమలు చేయాలని యోచిస్తోంది. కేంద్రం ప్రతిపాదించిన స్వమిత్వ పథకం, ఆర్వోఆర్-2025 వంటి కార్యక్రమాల ద్వారా భూములకు స్పష్టమైన హక్కులు, యూనిక్ నంబర్లు జారీ చేయాలన్నది లక్ష్యం. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచి, చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతోంది.
Published Date - 09:49 AM, Mon - 24 February 25 -
#Andhra Pradesh
AP Land Survey : భూ హక్కు పత్రాల్లో జగన్ సోకు
`సొమ్మొకడిది సోకు మరొకడిది` అన్న చందంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వాలకం ఉంది.
Published Date - 12:19 PM, Wed - 23 November 22 -
#Andhra Pradesh
CM Jagan: చుక్కల భూములకు జగన్ క్లియరెన్స్
ఏపీ ప్రభుత్వం చేస్తోన్న భూ సర్వేతో పలువురు ఆందోళన చెందుతున్నారు. కానీ, వివాదస్పద భూములపై హక్కులు కల్పించడానికి భూ సర్వే
Published Date - 04:49 PM, Thu - 20 October 22 -
#Speed News
Revanth on KTR: కేటీఆర్ కు తెలియకుండా దోపిడి ఎలా సాధ్యం..?-రేవంత్ రెడ్డి
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. షేక్ పేటలో ఉన్న ప్రభుత్వ భూమిలో అవకతవకలు జరిగాయంటూ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
Published Date - 01:46 PM, Sun - 10 April 22 -
#Andhra Pradesh
AP Lands Survey : రాడార్ చిత్రాలతో ఏపీ భూ సర్వే
భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించేందుకు జగన్ సర్కార్ రాడార్ చిత్రాలను సర్వే కోసం తయారు చేస్తోంది. ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టు ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరి నాటికి పూర్తి స్థాయి భూ రికార్డులను తయారు చేయడానికి సిద్దం అయింది.
Published Date - 02:25 PM, Mon - 4 April 22 -
#Andhra Pradesh
Botsa Satyanarayana: విద్యుత్ ఛార్జీల పెంపుపై.. మంత్రి బొత్సా కీలక వ్యాఖ్యలు..!
ఆంధ్రప్రదేశ్లో భూములపై ఉన్న అన్ని సమస్యలు, వివాదాలను పరిష్కరించేందుకు, రాష్ట్ర వ్యాప్తంగా భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏ విధమైన వివాదాలు లేకుండా భూహక్కు కల్పిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో 2023 నాటికి భూ సర్వే పూర్తి కావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బొత్స అన్నారు. ఇక రాష్ట్రం వ్యాప్తంగా సొంత […]
Published Date - 04:42 PM, Thu - 31 March 22 -
#Telangana
Eatala Land:ఈటెల భూ ఆక్రమణపై మళ్లీ సర్వే షురూ
మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్రకు చెందిన జమున హేచరీస్ లో మళ్లీ భూముల సర్వే ప్రారంభం అయింది.
Published Date - 04:46 PM, Wed - 17 November 21