Land Auction
-
#Speed News
Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం
Telangana: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భూముల వేలానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల విలువ అధికంగా ఉండటంతో, వాటిని విక్రయించి పెద్దఎత్తున ఆదాయం పొందాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకుంది.
Date : 03-09-2025 - 1:31 IST