Lalitha Kumari
-
#Andhra Pradesh
Palamaner : వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..
పలమనేరుకు చెందిన టీడీపీ మ్మెల్యే ఎల్ లలిత కుమారి వైసీపీ లో చేరారు. సీఎం జగన్ పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Published Date - 11:56 AM, Sun - 5 May 24