Lalitha Kumari
-
#Andhra Pradesh
Palamaner : వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..
పలమనేరుకు చెందిన టీడీపీ మ్మెల్యే ఎల్ లలిత కుమారి వైసీపీ లో చేరారు. సీఎం జగన్ పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Date : 05-05-2024 - 11:56 IST