Ladakh Floods
-
#India
Ladakh Floods : లడఖ్ వరదల్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు
లడఖ్లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) సమీపంలోని ష్యోక్ నదిలో ఆకస్మిక వరదల కారణంగా శనివారం తెల్లవారుజామున టి-72 ట్యాంక్ మునిగిపోవడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మునిగిపోయారు.
Published Date - 09:31 PM, Sat - 29 June 24