Laborers
-
#Telangana
Hyderabad : కల్తీ కల్లు తాగి 11 మందికి అస్వస్థత
ఈ నేపథ్యంలో వైద్య సంస్థలు, ప్రత్యేకించి కూకట్పల్లిలోని కొన్ని ఆసుపత్రులు, సంబంధిత ఆరోగ్య శాఖలకు హెచ్చరికలు పంపాయి. ప్రాథమిక దర్యాప్తులో ఈ కేసుల వెనుక కూకట్పల్లిలోని కల్లు దుకాణాలనే కారణంగా గుర్తించారు. బాధితుల్లో ఎక్కువ మంది హైదరానగర్, ఇందిరానగర్ ప్రాంతాలలో నివసించే దినసరి కూలీలు ఉన్నారు.
Published Date - 02:32 PM, Wed - 9 July 25 -
#Devotional
Ayodhya: రామ మందిర నిర్మాణానికి అదనంగా 500 మంది కూలీలు
రామ మందిర నిర్మాణంలో వేగం పెరిగింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనవరి 15 నాటికి వీలైనన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మరో 500 మంది కూలీలను నిర్మాణ పనుల్లో నియమించారు.
Published Date - 05:58 PM, Wed - 27 December 23