Kurnool Road Accident
-
#Andhra Pradesh
Kurnool Road Accident: కర్నూలు రోడ్డు ప్రమాదం.. 18 మృతదేహాలు మాత్రమే అప్పగింతకు ఏర్పాట్లు!
మరో మృతుడు చిత్తూరు జిల్లాకు చెందిన త్రిమూర్తులు మృతదేహం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. త్రిమూర్తులు బంధువులు రాత్రి ఆలస్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీఎన్ఏ ఫలితాలు రావాల్సి ఉంది.
Published Date - 01:00 PM, Sun - 26 October 25