Kurnool Gudemkottala
-
#Andhra Pradesh
Yuva Galam Padayatra : నాలుగు దశాబ్దాల కలకు ముగింపు..మరో హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేశ్
ఈ సంఘటన వెనక ఉన్న పాఠం గర్వించదగ్గది. కర్నూలు నగరంలోని అశోక్నగర్ పరిధిలో ఉన్న పంప్హౌస్ ప్రాంతంలో గత 40 ఏళ్లుగా దాదాపు 150 పేద కుటుంబాలు తాత్కాలిక గుడిసెల్లో నివసిస్తున్నాయి. ఎన్నిసార్లు స్థానిక ప్రజాప్రతినిధులను అభ్యర్థించినా, వారికి శాశ్వత నివాస హక్కు దక్కలేదు.
Published Date - 03:59 PM, Wed - 6 August 25