Kerala-Tamil Nadu Border
-
#India
Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఇడుక్కిలో శబరిమల యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. మృతులు తమిళనాడు వాసులుగా పోలీసులు గుర్తించారు.
Published Date - 08:55 AM, Sat - 24 December 22