Kathua District
-
#India
Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం
మరికొంతమంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని సమాచారం. సహాయక చర్యల కోసం వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Published Date - 10:42 AM, Sun - 17 August 25