Kasi Viswanath Corridor
-
#India
PM Modi Kasi : ‘కాశీ విశ్వనాథుని కారిడార్’ మాదే.!
ప్రముఖ పుణ్యక్షేత్రం కాశీవిశ్వనాథుని కారిడార్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. మూడేళ్లలో 339 కోట్లతో నిర్మితమైన ఆ ప్రాజెక్టు క్రెడిట్ మొత్తం తమదేనంటూ బీజేపీ వాదిస్తోంది. ఆ ప్రాజెక్టును తన హయాంలో ఆమోదం పొందిందనే విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చెబుతున్నాడు
Published Date - 02:36 PM, Mon - 13 December 21