Kanyakumari
-
#India
PM Modi : 45 గంటల ధ్యాన ఘట్టాన్ని ముగించిన ప్రధాని మోడీ
గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియగానే కన్యాకుమారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదలుపెట్టిన మెడిటేషన్ ఇవాళ మధ్యాహ్నంతో ముగిసింది.
Date : 01-06-2024 - 4:01 IST -
#India
PM Modi : కన్యాకుమారిలో కొనసాగుతున్న ప్రధాని మోడీ ధ్యానం
Kanyakumari: ప్రధాని నరేంద్రమోడీ(PM Modi) ఆధ్యాత్మిక యాత్ర కొసం కన్యాకుమారి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ప్రధాని మోడి ధ్యానం(Meditation) కొసాగుతుంది. మోడీ వివేకానంద విగ్రహం ముందు ధ్యానం చేస్తున్నారు. కన్యాకుమారి(Kanyakumari)లో ప్రధాని మోడీ 45 గంటల పాటు ధ్యానం చేయనున్నారు. రేపు అంటే శనివారం సాయంత్రం వరకు ప్రధాని మోడీ ధ్యానం కొనసాగనుంది. ఏడో విడత పోలింగ్కు ముందు ప్రధాని మోడీ కన్యాకుమారిలో కూర్చున్నారు. వచ్చే 35 […]
Date : 31-05-2024 - 10:55 IST -
#Devotional
Bhagavathy Amman Temple: ప్రధాని మోదీ సందర్శించిన భగవతి అమ్మన్ ఆలయ ప్రత్యేకతలు ఇవే..?
Bhagavathy Amman Temple: తమిళనాడులోని కన్యాకుమారిలోని ప్రసిద్ధ భగవతి అమ్మన్ ఆలయాన్ని (Bhagavathy Amman Temple) ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం సందర్శించి పూజలు చేశారు. ప్రధాని మోదీ ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోని కన్యాకుమారి పర్యటనలో ఉన్నారు. జూన్ 1 వరకు అక్కడే ఉండి ధ్యానం చేయనున్నారు. స్వామి వివేకానంద ధ్యానం చేసిన ప్రదేశంలోనే వారు ధ్యానం చేస్తారు. అయితే మోదీ సందర్శించిన భగవతి అమ్మన్ ఆలయానికి సంబంధించిన 10 ప్రత్యేక విషయాలను తెలుసుకుందాం. ఇది […]
Date : 31-05-2024 - 6:15 IST -
#South
PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్
లోక్సభ ఎన్నికల తుది విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది.
Date : 28-05-2024 - 5:55 IST -
#Devotional
Kanyakumari : మూడు సముద్రాల కలయిక కన్యాకుమారి.
కన్యాకుమారి (Kanyakumari), మూడు సముద్రాల కలయికను, ఒకేప్రదేశంలో సూర్యోదయ సూర్యాస్థమయాలను వీక్షించగలిగిన అద్భుత ప్రదేశం.
Date : 03-10-2023 - 8:00 IST