Kanimozhi Vs Annamalai:
-
#India
Kanimozhi vs Annamalai: తమిళనాడులో నోటీసుల గేమ్
తమిళనాడులో బీజేపీ, డీఎంకే మధ్య నోటీసుల గేమ్ నడుస్తుంది. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై డీఎంకే నేత ఆర్ఎస్ భారతిపై పరువు నష్టం దావా వేశారు.
Date : 30-04-2023 - 9:36 IST