Kali Mori
-
#India
Vande Bharat Express: వందేభారత్ రైలుకు ప్రమాదం.. ఆవుతో పాటు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి
రాజస్థాన్ (Rajasthan)లోని కలిమోరి రైల్వే క్రాసింగు వద్ద, రైలు పట్టాలపై ఉన్న ఆవును వందేభారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) ఢీకొట్టింది. ఆ ఆవు గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆవుతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు.
Published Date - 08:48 AM, Thu - 20 April 23