Kakatiya Sculpture
-
#Telangana
Warangal Railway Station : కాకతీయుల చరిత్రాత్మక కళ ఉట్టిపడేలా సుందరంగా రూపుదిద్దుకున్న వరంగల్ రైల్వే స్టేషన్..?
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించనుండగా, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఫిజికల్గా హాజరవుతారని వరంగల్ ఎంపీ కడియం కావ్య వెల్లడించారు. ఈ పునః ప్రారంభ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించారు. వరంగల్ స్టేషన్ ఇకపై కేవలం రవాణా కేంద్రంగా కాకుండా, ఒక సాంస్కృతిక ఆస్తిగా నిలవనుంది ” అని తెలిపారు.
Published Date - 03:58 PM, Mon - 19 May 25