K-47 Rifles
-
#India
Chhattisgarh : మరోసారి ఎన్కౌంటర్..ఐదుగురు మావోయిస్టులు మృతి
ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, పేలుడు పదార్థాలు, భారీ స్థాయిలో ఆయుధాలు కూడా పోలీసులు పట్టుకున్నారు. భద్రతా సిబ్బంది నిర్వహిస్తున్న ఈ విస్తృత ఆపరేషన్లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కోబ్రా దళాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
Published Date - 04:39 PM, Sat - 7 June 25