Julakanti Rangareddy
-
#Telangana
Telangana: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సీపీఐ(ఎం) నేతలు.సీఎంతో సమావేశం కేవలం మర్యాదపూర్వకంగా జరిగిందని నేతలు తెలిపారు. ఈ భేటీలో భాగంగా ముఖ్యమంత్రితో పలు అంశాలపై నేతలు చర్చించారు.
Published Date - 10:06 PM, Wed - 21 August 24