Judicial Commission Report
-
#Telangana
Kaleshwaram Project : ఢిల్లీకి చేరిన కాళేశ్వరం వ్యవహారం..కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ కమిషన్ సమర్పించిన నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా, మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి రూ. వేల కోట్ల విలువైన బిల్లులు చెల్లింపులో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని కమిషన్ వివరించింది.
Published Date - 10:33 AM, Tue - 2 September 25