Joginapally Santhosh Kumar
-
#Telangana
Green India: జోగినపల్లి మరో అద్భుత కార్యక్రమం.. పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
Green India: అస్సాలోని జోర్హట్ అటవిలో పదివేల మొక్కలు నాటే కార్యక్రమం మొదలు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కల పెంపకం, పర్యావరణహిత కార్యక్రమాలను చేపట్టిన రాజ్యసభ మాజీ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతిప్రేమికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహిత జాదవ్ పాయంగ్తో కల్సి అస్సాలో ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పచ్చని భవితకు బాటలు వేసేందుకు, పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష వేద్ అరణ్య ఉపయోగపడాలన్ […]
Date : 02-05-2024 - 4:57 IST -
#Speed News
Tadoba Tiger: తడోబా టైగర్ రిజర్వ్ లో పెద్దపులి రాజసం ఫొటోస్ వైరల్
అడవికి రాజులా, అత్యంత రాజసంతో బతికే పులి రూటే సపరేటు. అడవిలో మిగతా జీవులను తన కనుసైగతో శాసించే పెద్ద పులి, తనకు ఆకలేసి నప్పుడే వేటాడుతుంది, తనివితీరా తింటుంది. కాసేపు సేదతీరేందుకు కొలనులో జలకాలాడుతుంది.
Date : 21-02-2024 - 12:13 IST