Jodo Yatra Camp
-
#India
Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్ర శిబిరానికి నిప్పు పెట్టే ప్రయత్నం.. నలుగురు అరెస్టు
రాజస్థాన్లో రాహుల్ గాంధీ కొనసాగిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra)లో సవాయ్ మాధోపూర్ జిల్లాలో పెద్ద ఉదంతం వెలుగులోకి వచ్చింది. సోమవారం రాత్రి ఇక్కడ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న వ్యక్తుల గుడారాలకు కొందరు సంఘ వ్యతిరేకులు నిప్పుపెట్టే కుట్ర తెరపైకి వచ్చింది.
Date : 14-12-2022 - 6:40 IST