Janagaon DCC President
-
#Telangana
Ponnala Lakshmaiah : మళ్ళీ తెలంగాణ కాంగ్రెస్లో విబేధాలు.. అలిగి రాహుల్కి ఫిర్యాదు చేసిన పొన్నాల లక్ష్మయ్య..
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో విబేధాలు మరోసారి బయటపడ్డాయి. జనగామ డీసీసీ అధ్యక్షుడిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని నియమించడంపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య (Ponnala Lakshmaiah) అసంతృప్తి వ్యక్తం చేస్తూ నేడు ఢిల్లీలో రాహుల్ ని కలిశారు.
Published Date - 10:00 PM, Thu - 10 August 23