J Shyamala Rao
-
#Andhra Pradesh
Brahmotsavam 2024: అక్టోబరు 4న శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు
అక్టోబర్ 4 నుంచి 12 వరకు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరపనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలపై సమీక్ష నిర్వహించారు.ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమయ్యే గరుడ వాహన సేవ మినహా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉదయం వాహనసేవలు జరుగుతాయని తెలిపారు
Published Date - 10:05 PM, Sat - 24 August 24