J.D. Chandramouli
-
#Andhra Pradesh
Pahalgam Terror Attack : ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఆర్థిక సాయం
వారి కుటుంబాలకు సీఎం చంద్రబాబు 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు.
Published Date - 01:36 PM, Thu - 24 April 25