Infosys Employees
-
#India
LPG Shortage : ఐటీ క్యాంటిన్ మూసేస్తున్నాం.. వర్క్ ఫ్రం హోం తీసుకోండి
LPG Shortage దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు కీలక సూచనలు జారీ చేశాయి. దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ కొరత ఏర్పడటంతో, క్యాంటీన్లలో సేవలను పరిమితం చేస్తున్నామని, ఉద్యోగులు తమ భోజనాన్ని ఇళ్ల నుంచే తెచ్చుకోవాలని కోరుతున్నాయి. పుణె, బెంగళూరు, చెన్నైలోని పలు ఐటీ క్యాంపస్లలో ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కంపెనీలు తమ క్యాంటీన్లలో మెనూలను భారీగా తగ్గించాయి. దోశ, ఆమ్లెట్ వంటివి అందించే లైవ్ ఫుడ్ కౌంటర్లను […]
Date : 16-03-2026 - 11:17 IST -
#Business
ఐటీ దిగ్గజం అదిరిపోయే గుడ్న్యూస్..
IT Employees : భారత ఐటీ దిగ్గజ కంపెనీలు ప్రస్తుతం తీవ్ర అనిశ్చితిలో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా లాభాదాయాలు పెద్దగా పుంజుకోవట్లేదు. అంతర్జాతీయంగా అనిశ్చితి సహా ఇప్పుడు కొత్త ఏఐ టూల్స్ ఈ రంగానికి ఇబ్బందికరంగా మారాయి. అయినప్పటికీ తాజాగా ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 100 శాతం వరకు ఉద్యోగులకు బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలు చూద్దాం. భారత ఐటీ రంగం కొంత కాలంగా తీవ్ర ఒడుదొడుకుల్ని […]
Date : 16-02-2026 - 9:13 IST -
#Business
వర్క్ ఫ్రమ్ హోమ్ పై ఇన్ఫోసిస్ కొత్త రూల్స్
అదనపు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుమతులను భారీగా తగ్గించారు. ఇక నుంచి ప్రతి మూడు నెలలకు (ఒక క్వార్టర్) కేవలం 5 రోజులు మాత్రమే ఆఫీసుకు రాకుండా ఉండేందుకు మినహాయింపు (Exception) ఇస్తారు. అంటే గతంలో మాదిరిగా ప్రతి నెలా మినహాయింపు
Date : 27-01-2026 - 8:24 IST