Indvswi
-
#Sports
Yashasvi Jaiswal : ఢిల్లీ గడ్డపై జైస్వాల్ శతకం..!
ఢిల్లీ గడ్డపై సెంచరీతో మెరిసిన జైస్వాల్, తన కెరీర్లో ఏడో శతకాన్ని అందుకున్నాడు. 23 ఏళ్ల వయస్సులో అత్యంత ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 11 సెంచరీల తర్వాత యశస్వి జైస్వాల్ ఈ ఘనత సాధించి రికార్డు నెలకొల్పాడు.. భారత్ – వెస్టిండీస్ రెండో టెస్టు మొదటి రోజు సెకండ్ సెషన్లో టీమిండియా జోరు కొనసాగింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో ఆడి టీమిండియా స్కోర్ను పరుగులు పెట్టించాడు. 145 బంతుల్లో […]
Published Date - 03:02 PM, Fri - 10 October 25