India's First
-
#India
దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు పరుగులు పెట్టేందుకు రెడీ అవుతోంది
Hydrogen Powered Train భారతదేశ మొట్టమొదటి హైడ్రోజన్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇప్పటికే ఈ హైడ్రోజన్ రైలు సిద్ధం కాగా.. హర్యానాలోని జింద్-సోనిపట్ మధ్య 90 కిలోమీటర్ల మార్గంలో జనవరి 26వ తేదీన ట్రయల్ రన్ ప్రారంభించనుంది. గంటకు 150 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే ఈ అత్యాధునిక రైలు.. కాలుష్యాన్ని సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ విప్లవానికి నాంది పలకనుంది. ఈ హైడ్రోజన్ రైలు అందుబాటులోకి వస్తే.. జర్మనీ, చైనా వంటి దేశాల తర్వాత ఈ టెక్నాలజీని […]
Date : 08-01-2026 - 4:41 IST -
#India
Underwater Metro: జల గర్భం నుంచి దూసుకు వెళ్లే.. అండర్ వాటర్ ట్రైన్ రెడీ!!
నింగిపై నడిచే రైలును చూశాం.. నేలపై నడిచే రైలును చూశాం.. కానీ నీళ్లలో నుంచి నడిచే రైలును చూడాలంటే వచ్చే ఏడాది మనం కోల్ కతాకు వెళ్ళాలి.
Date : 30-07-2022 - 11:00 IST