India Vs US
-
#India
India Vs US : భారత ప్రభుత్వానికి, అజిత్ దోవల్కు అమెరికా కోర్టు సమన్లు.. ఎందుకు ?
భారత ప్రభుత్వం, భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, రా మాజీ చీఫ్ సమంత్ గోయల్, రా ఏజెంట్ విక్రమ్ యాదవ్, భారత వ్యాపారి నిఖిల్ గుప్తాలకు సమన్లు(India Vs US) జారీ అయ్యాయి.
Published Date - 11:18 AM, Thu - 19 September 24