India Vs Pakistan Tensions
-
#India
Narendra Modi: పీఎం మోదీ మిషన్ లో షశి థరూర్, ఒవైసీ! ఎందుకు ఎంపికయ్యారు?
ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్లో దాగి ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారీ దెబ్బ వేసిన భారత్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ముసుగు తీసే విధంగా మరో కీలక వ్యూహం రచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఏర్పడిన ఈ బహుదల విపక్ష ప్రతినిధి బృందంలో కాంగ్రెస్ నేత షశి థరూర్, ఎఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ వంటి నేతలు కూడా ఉన్నారు.
Date : 17-05-2025 - 2:34 IST -
#Telangana
Uttam Kumar Reddy: మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే.. నేను వెళ్లడానికి సిద్ధం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల వేళ మాలాంటి మాజీ సైనికుల సేవలు అవసరమని పిలుపు వస్తే నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని ఉత్తమ్ చెప్పారు.
Date : 09-05-2025 - 5:50 IST